ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు

by  |
ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు
X

దిశ, తుంగతుర్తి: యాదాద్రి-భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగా, మోత్కూర్ ఎస్సైలను హరిప్రసాద్ లను రాచకొండ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ శనివారంనాడు సీపీ మహేష్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. మోత్కూరు మండలంలో ఓ భూ వివాదం కేసులో తల దూర్చిన విషయమై ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.



Next Story

Most Viewed