కుందేళ్లను మింగిన కొండచిలువ..

by  |
కుందేళ్లను మింగిన కొండచిలువ..
X

దిశ, వెబ్‌డెస్క్: నల్గొండ జిల్లాలో కొండచిలువ హల్‌చల్ చేసింది. పెద్దపూర మండలం చలకుర్తిలో ఐదు కుందేళ్లను కొండచిలువ మింగేసింది. సమాచారం అందుకున్న ఫారెస్టు అధికారులు ఘటనా స్థలికి చేరుకుని కొండచిలువను బంధించి తీసుకెళ్లారు.


Next Story

Most Viewed