- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి PV సింధు..
by Shyam |
<p>దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలింపిక్స్లో సత్తా చాటిన పూసర్ల వెంకట సింధు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలు దేరనుంది. ఒలింపిక్స్లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్లో పోరాడి ఓడినా.. కాంస్య పతకం గెలిచి దేశానికి గొప్ప కీర్తిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ, క్రీడల మంత్రులను ఆమె కలవనున్నారు. అయితే, ఒలింపిక్స్లో దేశానికి మెడల్ తీసుకొస్తే సింధుతో కలిసి ఐస్ క్రీం తింటానని ప్రధాని […]</p>

X
దిశ, వెబ్డెస్క్ : టోక్యో ఒలింపిక్స్లో సత్తా చాటిన పూసర్ల వెంకట సింధు సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి బయలు దేరనుంది. ఒలింపిక్స్లో బాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సెమీస్లో పోరాడి ఓడినా.. కాంస్య పతకం గెలిచి దేశానికి గొప్ప కీర్తిని తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సాయంత్రం ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోడీ, క్రీడల మంత్రులను ఆమె కలవనున్నారు. అయితే, ఒలింపిక్స్లో దేశానికి మెడల్ తీసుకొస్తే సింధుతో కలిసి ఐస్ క్రీం తింటానని ప్రధాని మోడీ తెలుగు తేజానికి మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే సింధును అభినందించడంతో పాటు ప్రధాని మోడీ ఆమెతో కాసేపు ముచ్చటించనున్నట్లు తెలుస్తోంది.
Next Story






