- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నాగార్జున సాగర్ వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు సందడి చేశారు. ఆదివారం తన ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి డ్యామ్ను సందర్శించారు. సాగర్ చేరుకున్న సింధు కుంటుబసభ్యులకు అధికారులు ప్రాజెక్ట్ను దగ్గరుండి చూపించారు. ఇదే క్రమంలో సాగర్ను చూసేందుకు వచ్చిన పర్యాటకులు సింధుతో కలిసి ఫోటోలు దిగారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు సాగర్కు 6,06,754 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తుండగా 20గేట్లను 20 అడుగుల మేర ఎత్తి 6,06,754 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ నుంచి వదులుతున్న నీరును చూసి సందర్శకులు హ్యాపీగా ఫీలవుతున్నారు.
Next Story