- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
మేడారం జాతర సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దంపతులు వనదేవతలను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భక్తులను మేడారం చేర్చడమే ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుందని అజయ్ తెలిపారు. జాతర కోసం ఆర్టీసీ బస్సులు 36 వేల ట్రిప్పుల్లో 20 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చామన్నారు. ఆర్టీసీ కార్మికులు, జాతరలో పనిచేసిన సిబ్బందికి మంత్రి పువ్వాడ అజయ్ ధన్యవాదాలు తెలియజేశారు.
Next Story