- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: నేడు ఢిల్లీలో కేంద్రంతో రైతు సంఘాల ప్రతినిధుల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కలవనున్నారు. కాసేపట్లో అమిత్ షా, అమిత్ షా మధ్య కీలక సమావేశం జరగనుంది.
రైతులతో మంగళవారం నాడు జరిగిన చర్చలు అసంపూర్ణంగా మిగిలాయన్న సంగతి తెలిసిందే. రైతుల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తెలపగా.. రైతు సంఘాల ప్రతినిధులు తిరస్కరించారు. తక్షణమే వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు అనుకూలంగా నిర్ణయం వెలువడకుంటే ఢిల్లీ రోడ్లను దిగ్భంధిస్తామని హెచ్చరించారు.
Next Story