- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కరోనా సోకి ప్రజలు మృత్యువాతపడుతున్నారు. పలువురు జర్నలిస్టులు కూడా మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో మృతిచెందిన కుటుంబాలకు రూ. 10 లక్షల ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. జైదీప్ అనే యువ జర్నలిస్ట్ కరోనాతో ఆదివారం మృతిచెందాడు. ఈ నేపథ్యంలో అమరీందర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Next Story