- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతులకు వ్యతిరేంగా ఉన్నాయని విమర్శించారు. అంతేగాకుండా మోడీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని తెలిపారు.
Next Story