శ్రీవారిని దర్శించుకున్న పుదుచ్చేరి సీఎం

by  |
శ్రీవారిని దర్శించుకున్న పుదుచ్చేరి సీఎం
X

దిశ, వెబ్‌డెస్క్: పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై నిప్పులు చెరిగారు. దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు పూర్తిగా రైతులకు వ్యతిరేంగా ఉన్నాయని విమర్శించారు. అంతేగాకుండా మోడీ ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని తెలిపారు.

Next Story

Most Viewed