- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కుత్బుల్లాపూర్ : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఆపదలో ఉన్న ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నిరూపించారు. కుత్బుల్లాపూర్ డివిజన్ కు చెందిన మణి అనే తెలంగాణ ఉద్యమకారిని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శంభీపూర్ రాజు గురువారం ఉద్యమకారులైన విజయరాంరెడ్డి, సంపత్ మాధవరెడ్డి, కస్తూరి బాలరాజు, గౌసుద్దీన్ లచే ఆర్ధిక సహాయం పంపించి అందజేశారు. అలానే ఉద్యమకారులకు అండగా ఉంటామని ఆయన తెలిపారు.
Next Story