అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

by  |
అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ.. ఒకరిపై ఒకరు దాడి
X

దిశ, మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ జరిగింది. శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్‌లు బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్‌కు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Next Story