- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లాలో పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారుల మధ్య ప్రోటోకాల్ గొడవ జరిగింది. శుక్రవారం జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి, అసిస్టెంట్ డైరెక్టర్లు బాహాబాహికి దిగారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో అసిస్టెంట్ డైరెక్టర్కు తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించి అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయన్ని స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story