- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > కూకట్పల్లిలో టీఆర్ఎస్ సీనియర్ నేత సహా పలువురు ఆందోళన.. ప్రభుత్వానికి హెచ్చరిక!
X
దిశ, కూకట్పల్లి: కేపీహెచ్బీ కాలనీలోని మూడవ ఫేజ్ఎంఐజీ20/1లో మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దని స్థానికులు గురువారం నిరసన తెలిపారు. కాలనీ మధ్యలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగి రెడ్డి మురళి, టీఆర్ఎస్ నాయకుడు జనగాం సురేష్ రెడ్డి, జనసేన నాయకుడు కొల్లా శంకర్, చెన్నారెడ్డి, అంజి, మహిళలు పాల్గొన్నారు.
- Tags
- kphb
- kukatpalli
Next Story