- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, మేడ్చల్: మేడ్చల్ జిల్లా పరిధిలోని జీడిమెట్ల చింతల్లోని హెచ్ఎంటీ(హిందూస్తాన్ మెషిన్ టూల్స్) కంపెనీ వద్ద రిటైర్డ్ ఉద్యోగులు మంగళవారం ఉదయం ధర్నాకు దిగారు. విశ్రాంత ఉద్యోగులకు పెండింగ్లోని బకాయిలు, పీఎఫ్తో పాటు వడ్డీతో గ్రాట్యూటీని చెల్లించాలంటూ దాదాపు వందమందికిపైగా ఉద్యోగులు కంపెనీ ఎదుట శాంతియుత ధర్నాకు దిగారు.
Tags: protect, retired employees, HMT, medchal, chintal, hyderabad
Next Story