- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలోని జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లకు తాత్కాలిక పదోన్నతులను కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ట్రెజరీ, అకౌంట్స్ విభాగంలోని 1,2,3,4 శాఖలకు చెందిన 8మంది జూనియర్ అకౌంట్స్ అధికారుల(జెఎఓ)కు ఎటిఓ, ఎఎఓ, ఎపిపిఓ, ఎల్లుగా పదోన్నతులను ప్రభుత్వం కల్పించింది. ఆర్పిఎస్-2015 ప్రకారంగా వేతనాలు అందుతాయని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో వెల్లడించింది.
Next Story