- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : పోలీస్ శాఖలో 15 మంది ఏఆర్ పోలీసులను డిప్యూటీ సూపరింటెండెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వారికి ప్రమోషన్తో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న చోటు నుంచి వేరే చోటుకి బదిలీ చేశారు.
15 రోజుల్లోగా రిపోర్టింగ్ చేయాలని, ఏమాత్రం ఆలస్యమైనా శాఖ పరమైన చర్యలు తప్పవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ముగ్గురు ఏసీపీలు, ఐదుగురు డీఎస్పీలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు.
Next Story