- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో నిషేధాజ్ఞలు ప్రారంభమయ్యాయి. శాంతిభద్రతల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం నుంచి నిషేధాజ్ఞలు విధించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా 144 సెక్షన్ విధించారు. ఆగస్టు 31వ తేదీ వరకు 46 రోజులపాటు కమిషనరేట్ పరిధిలో ఈ నిషేదాజ్ఞలు కొనసాగనున్నాయి. ఐదుగురు లేదా అంతకుమించి జనం ఒక దగ్గర ఉండరాదని, కర్రలు, రాళ్లు వంటివి పట్టుకుని తిరుగొద్దని పేర్కొన్నారు. ఈ నిబంధనలు పాటించనివారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.
Next Story