- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, ఖమ్మం: ఖమ్మం జిల్లా పాటిమీది గుంపు గ్రామ పంచాయతీలో వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన 217 మంది కూలీలకు 12 కిలోల బియ్యాన్ని, ఒక్కోరికి రూ.500 అధికారులు బుధవారం అందజేశారు. కాగా సొసైటీ డైరెక్టర్ రమేష్, కలెక్టర్ సహాయ నిధికి రూ.6 వేల నగదును ఎంఆర్వో పుల్లయ్య ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచి శంకర్, ఎంపీపీ మాలోత్ శకుంతల, ఎంపీడీవో రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
tags;migrants,govt help,raise,money distribution,khammam
Next Story