- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ వెబ్ డెస్క్ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులకు మద్దతు తెలిపేందుకు ఉత్తర ప్రదేశ్ లోని 28 జిల్లాలో కిసాన్ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. దీనిలోని భాగంగా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీ వాద్ర ఉత్తర ప్రదేశ్ లోని మీర్ టూలో కిసాన్ మహా పంచాయతీలో రైతుల సమస్యల గురించి ప్రసంగించనున్నారు.
ఉత్తర ప్రదేశ్ లోని సహా నాపూర్ లో జైజవాన్ జైకిసాన్ అనే కార్యక్రమాన్ని ఫిబ్రవరీ 10 న ప్రియాంక గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. కాంగ్రెస్ నాయకుడు ఇమ్రాన్ మసూద్ నిర్యహించిన ఈ కార్యక్రమంలో ప్రియాంక గాంధీ వాద్ర ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కమిటీ చీఫ్ అజయ్ సింగ్ లాలు , పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
Next Story