- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలో సీసీఆర్ కోవిడ్ సెంటర్ ను ఏర్పాటు చేసి అందులో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. అయితే అందులో ఇద్దరు ఖైదీలు కూడా చికిత్స తీసుకుంటున్నారు.
తప్పించుకునేందుకు ఇదే అదును అని భావించిన ఆ ఇద్దరు ఖైదీలు ఆ కోవిడ్ సెంటర్ నుంచి పరారయ్యారు. పారిపోయిన ఆ ఖైదీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. జిల్లాలోని అన్నీ పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు.
Next Story