- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఎంఫాన్ తుపాన్ ప్రభావంతో పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులను నేడు ప్రధాని మోడీ పరిశీలించనున్నారు. శుక్రవారం పశ్చిమబెంగాల్కు చేరుకుని హెలిక్యాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. అనంతరం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపడుతున్న రక్షణ, పునరావాస చర్యలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎంఫాన్ తుపాన్ కారణంగా 84 మంది మృతిచెందారు. దాదాపు 83 రోజుల తర్వాత ఇతర రాష్ర్టాల పర్యటనకు ప్రధాని మోడీ వెళ్తున్నారు. ఫిబ్రవరి 29న యూపీలోని చిత్రకూట్లలో మోడీ చివరగా పర్యటించారు.
Next Story