- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
by Shamantha N |
<p>దిశ, వెబ్డెస్క్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.</p>

X
దిశ, వెబ్డెస్క్: 72వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులు అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






