- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, హైదరాబాద్: సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో గర్భిణులకు నూతనంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆస్పత్రి అధికారులు నిరాకరించడంతో ఆసుపత్రి ముందు వారు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ వద్దకు చేరుకుని వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ఆందోళన చేస్తున్న గర్భిణులను పట్టించుకోకుండా తన గదిలో నుంచి బయటకు రాకపోవడంతో వారు మరింత ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story