- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాహుబలి హీరో ప్రభాస్ వరుసగా బిగ్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే నాగ్ అశ్విన్ కాంబినేషన్లో పాన్ ఇండియా మూవీ ప్రకటించిన యంగ్ రెబల్ స్టార్.. ఇప్పుడు మరో బిగ్గెస్ట్ మూవీ గురించి రివీల్ చేశాడు.
‘చెడుపై మంచి విజయాన్ని సాధించిన వేడుక జరుపుకుంటున్నాం’ అంటూ తన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘ఆదిపురుష్’ టైటిల్తో వస్తున్న సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా.. 3డీ యాక్షన్ డ్రామాగా తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సాహో, రాధే శ్యామ్ తర్వాత భూషణ్ కుమార్, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో భారీ ఎక్స్పెక్టేషన్స్ నెలకొని ఉన్నాయి.
కాగా, ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నట్టు సమాచారం. 2021 నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రంలో బాహుబలికి విలన్గా ఓ బాలీవుడ్ హీరో పేరు పరిశీలనలో ఉందని టాక్ వినిపిస్తోంది.