పాలిసెట్ దరాఖాస్తులు వాయిదా

by  |
Postponement
X

దిశ,తెలంగాణ బ్యూరో: పాలిసెట్ దరఖాస్తులను వాయిదా వేస్తున్నట్టుగా స్టేట్ బోర్డ్‌ ఆఫ్ టెక్నికల్ ఎడ్యూకేషన్ ప్రకటించింది. జూన్ 6న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తులను మే 1 వరకు ఆన్ లైన్ లో స్వీకరించుకుటకు అనుమతులిచ్చారు. తాజాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో దరఖాస్తు తేదీని వాయిదా వేసినట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి తేదీలను ప్రకటిస్తామన్నారు.

Next Story

Most Viewed