- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్లో జడ్జిలు, న్యాయవాదులతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరిగిందంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను హైకోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. పిటిషనర్ దాఖలు చేసిన అఫిడవిట్ను మెయిన్ పిటిషన్కు జత చేయాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. రెండ్రోజుల్లో అనుసంధాన పిటిషన్ వేయాలని కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. అఫిడవిట్లో తెలిపిన పేర్లు ప్రస్తుతం బయటకు చెప్పడం సరికాదని అభిప్రాయపడ్డారు.
Next Story