ఇళ్ల‌ పట్టాల పంపిణీ మరోసారి వాయిదా

by  |
ఇళ్ల‌ పట్టాల పంపిణీ మరోసారి వాయిదా
X

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున పంపిణీ చేయాలని మొదట భావించినా కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా వేస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఏపీలో నాలుగు చేరింది. నేడు విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే.

Tags: Distribution of house rails, ap, postpone

Next Story

Most Viewed