- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున పంపిణీ చేయాలని మొదట భావించినా కరోనా వైరస్ నేపథ్యంలో వాయిదా వేస్తూ తాజాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఏపీలో నాలుగు చేరింది. నేడు విశాఖలో కరోనా పాజిటివ్ కేసు నమోదు అయినా సంగతి తెలిసిందే.
Tags: Distribution of house rails, ap, postpone
Next Story