- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు వద్ద గొల్లకుంట చెరువులో బత్తిని సైదులు అనే వ్యక్తి అక్రమంగా నిల్వచేసిన 80 క్వింటాళ్ళ రేషన్ బియ్యాన్ని బుధవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచగా విశ్వసనీయ సమాచారంతో దాడి చేసినట్టు టాస్క్ఫోర్స్ పోలీసులు తెలిపారు. ఈ దాడులు ట్రైనీ ఐఏఎస్ వరుణ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి.
Next Story