- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్బ్యూరో: పాలిసెట్ –2020 పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర టెక్నికల్ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలిసెట్ రాయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 27 వరకూ వెబ్ పోర్టల్ను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు రూ.200 ఫైన్తో కలిపి ఫీజు చెల్లించి జూలై 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు సూచించారు.
Next Story