పాలిసెట్​కు దరఖాస్తుల స్వీకరణ

by  |
పాలిసెట్​కు దరఖాస్తుల స్వీకరణ
X

దిశ, న్యూస్​బ్యూరో: పాలిసెట్​ –2020 పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర టెక్నికల్​ బోర్డు శుక్రవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో పాలిసెట్​ రాయాలనుకునే విద్యార్థులకు మరో అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 27 వరకూ వెబ్​ పోర్టల్​ను విద్యార్థులకు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులు రూ.200 ఫైన్‌తో కలిపి ఫీజు చెల్లించి జూలై 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు అధికారులు సూచించారు.

Next Story

Most Viewed