- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలో పార్లమెంట్ స్థానానికి, తెలంగాణలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉదయం 11 గంటల వరకు నాగార్జున సాగర్ లో 31 శాతం ఓట్లు నమోదు కాగా, తిరుపతిలో 17 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎండ తీవ్రతను కూడా లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
Next Story