- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మొదలైన కర్ణాటక పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం, మాజీ సీఎం
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కర్ణాటక సీఎం బొమ్మై, మాజీ సీఎం యడ్యూరప్ప, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం బొమ్మై హుబ్లీలో ఓటు వేయగా.. మాజీ సీఎం యడ్యూరప్ప శికారిపురలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో 135 స్థానాలకు పైగా సాధించి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. కాగా మొత్తం 224 స్థానాలకు గాను మొత్తం ఐదున్నర కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఈసీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
Next Story