- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కర్ణాటక ఎన్నికల కోసం అభ్యర్థులను ప్రకటించిన అసదుద్దీన్ ఒవైసీ
by Dishafeatures2 |
X
దిశ, వెబ్ డెస్క్: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. మొత్తం 224 స్థానాలు గల కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒవైసీ తన పార్టీ తరఫున ముగ్గురు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.
లతీఫ్ ఖాన్ అమీర్ ఖాన్ పఠాన్ బెలగావి నార్త్ 11, దుర్గప్ప కాషప్ప బిజవాడ్ అనే వ్యక్తి ధాడ్వాడ్ ఈస్ట్ 72, అల్లాభక్ష్ బీజాపూర్ అనే వ్యక్తి బసవన్న భగేవాడి 28 నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారని తెలిపారు.
Next Story