- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఆదివారం హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కరీంనగర్ నుంచి ఇల్లందకుంట మండలానికి వెళ్తుండగా మార్గ మధ్యలో సింగాపూర్ వద్ద బండి కారును నిలిపివేసి పోలీసులు తనఖీ చేశారు. శనివారం కూడా ఎంపీ సంజయ్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. పోలింగ్ ముగిసే వరకు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడతామని పోలీసులు తెలిపారు.
Next Story