- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నానికి పోలీసులు షాక్ ఇచ్చారు. ఎంపీ వాహనాన్ని ఘాట్రోడ్డులో అడ్డుకున్నారు. దీంతో ఎంపీ కేశినేని నాని తన కుటుంబ సభ్యులతో కలిసి కాలి నడకన కొండపైకి వెళ్లారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం తిరిగి వెళ్లేటప్పుడు పోలీసులు ఆయన కారుకు అనుమతులు ఇచ్చినప్పటికీ అధికారుల తీరుకు నిరసనగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంపీ నడిచే వెళ్లారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్ పాటించడం లేదని పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Next Story