పొలంలో పాడు పని.. చూసి షాకైన పోలీసులు

by  |
bellam-siezed1
X

దిశ, లింగాల: నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలంలో పోలీసులు భారీగా నల్ల బెల్లం, పటికను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురాపూర్ గ్రామ శివారులో ఉన్న సోమ్లా నాయక్ వ్యవసాయ పొలంలో తనిఖీ నిర్వహించి 70 బస్తాల నల్లబెల్లం, 2 బస్తాల పటికను స్వాధీనం చేసుకున్నారు. నల్ల బ్లెలాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. నల్ల బెల్లం విక్రయించడం లేదా సరఫరా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed