- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా మళ్లీ రికార్డు స్థాయిలో రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండటంతో.. చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూని అమలు చేస్తున్నాయి. హోళీ వేడుకలను రద్దు చేస్తున్నాయి. ఇటు తెలంగాణలో కూడా మళ్లీ కరోనా తీవ్రత పెరగడంతో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్లో హోళి పండగపై పోలీసులు ఆంక్షలు విధించారు.
హోళీ ఈవెంట్లకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఉల్లంఘనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అటు గేటెడ్ కమ్యూనిటీల వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
Next Story