- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కాటారం:
గోదావరి వరదలో చిక్కుకున్న ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. వివరాళ్లోకి వెళితే… భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కుంట్ల ఇసుక క్వారీ నుండి కొల్లూరు క్వారీకి గోదావరి నదిలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెలుతున్నాడు. ఈ సమయంలో నదిలో వరద ఉధృతంగా రావడంతో ఆయన నీటిలో చిక్కుకున్నాడు. ఈ సమాచారం అందుకున్న కాళేశ్వరం పోలీసులు హుటాహుటిన నాటు పడవలో వెళ్లి అతన్ని రక్షించారు. బాధితున్ని జేజీబీ డ్రైవర్ జీవన్గా గుర్తించారు.
Next Story