- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, కరీంనగర్: లాక్డౌన్ను ధిక్కరించి ఏకంగా జలాశయంలోనే ఈతకు వెళ్లిన నలుగురిపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హనుమాజిపల్లి గ్రామానికి చెందిన నలుగురు యువకులు గ్రామ శివారులోని లోయర్ మానేరు డ్యాంలో ఈతకు వెళ్లారు. వారిని పట్టుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Tags: Karimnagar,LMD,Swim,police,case file
Next Story