- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, రంగారెడ్డి: జిల్లాలోని ఫరూఖ్ నగర్లో పోలీసులు శనివారం అర్ధరాత్రి కవాతు నిర్వహించారు. కర్ఫ్యూ కొనసాగుతుందని ఎవరూ బయటకు రావొద్దని పోలీసులు సూచించారు. కొందరు యువకులు బయట కూర్చోని ఉండగా వారిని హెచ్చరించి ఇళ్లుకు పంపించేశారు. కవాతును పోలీసులు మూడు బృందాలుగా చేపట్టారు. షాద్ నగర్ ఎస్సైలు విజయ భాస్కర్, కృష్ణ, దేవరాజ్లతో పాటు 25 మంది సిబ్బంది పాల్గొన్నారు.
Tags: police, Parade, farooq nagar, ranga reddy district
Next Story