- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు జిల్లాలోని పెళ్ళకూరు మండలంలోని పోలీస్ స్టేషన్ లో తనను రేప్ చేశారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని యువతి మహిళా కమిషన్ ను ఆశ్రయించింది. దీని వివరాల్లోకి వెళ్తే…పెళ్లకూరు మండలానికి చెందిన తనను కొందరు వ్యక్తులు అపహరించి, శ్రీకాళహస్తి ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు తెలిపింది. దీనిపై పెళ్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశానని, వారు పట్టించుకోవడం లేదని తెలిపింది. పోలీసులు పట్టించుకోకపోవడంతోనే తాను మహిళ కమిషన్ను ఆశ్రయించానని తెలిపింది.
Next Story