- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, నారాయణఖేడ్: మనూరు మండలం బాదల్గావ్ గ్రామంలో చెరుకు పంట లో అక్రమంగా గంజాయి మొక్కలను పెంచుతున్నారాన్న రహస్య సమాచారం మేరకు గురువారం ఎక్సైజ్ పోలీసులు దాడులు నిర్వహించారు. పది లక్షల విలువగల 150 గంజాయి మొక్కలను ధ్వంసం చేసినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. నారాయణఖేడ్ ఎక్సైజ్ సిఐ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఎస్ఐ రవి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. కాగా నిందితుడు పరారీలో ఉన్నాడని ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. 10 లక్షల విలువ చేసే 150 మొక్కలను దహనం చేశామని వివరించారు. ఎవరైనా రైతులు తమ పంట చేల లో అక్రమంగా గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Next Story