- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గుంటూరు జిల్లా తెనాలిలోని సుల్తానాబాద్ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ నెల 21వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న చంద్రనాయక్ అనే వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో భార్య జ్యోతి భాయి కీలక సూత్రధారి అని పోలీసులు తేల్చారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో చంద్రనాయక్ను జ్యోతి హత్య చేయించింది. నిందితురాలు జ్యోతితో పాటు ఆమె ప్రియుడు శివనాగార్జున, తనకు సహకరించిన అక్క కొడుకు సాయికుమార్ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story