రఘురామకృష్ణ శరీరంపై పోలీసు దెబ్బలు

by  |
raghurama krishnam raju
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ను సీఐడీ ఆరెస్టు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. ఇదిలా ఉండగా లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పన్ పిటిషన్ ను కోర్టులో దాఖలు చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే డివిజన్ బెంచ్‌లో విచారణ మొదలయ్యే అవకాశం ఉంది.

Next Story

Most Viewed