భూగర్భ గ్యాస్ కనెక్షన్ పైపుల దొంగలు అరెస్ట్

by  |
భూగర్భ గ్యాస్ కనెక్షన్ పైపుల దొంగలు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: గోవాలో ఓ దొంగల ముఠా భూగర్భ గ్యాస్ కనెక్షన్ కోసం ఉపయోగించే పైపుల పై కన్నేశారు. అనుకున్న ప్రకారం రూ. 7 లక్షల 50 వేల విలువ గల పైపులను చోరీ చేశారు. కేసు నమోదు చేసుకొన్న వెర్నా పోలీసులు గాలించి నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రెండు ఆటోలను, 30 కిలోల క్రషింగ్ చేసిన ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Next Story