- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వద్దకు పంపిన మూడు రాజధానులు, సీఆర్డీయే చట్టం రద్దు బిల్లులపై ప్రధాని కార్యాలయం( పీఎంవో) ఆరాతీసింది. గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్న బిల్లుల వివరాలు గవర్నర్ను కోరింది. దీంతో గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను రాజకీయ విశ్లేషకులు, ఫ్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి ప్రధాని కార్యాలయానికి పంపారు. దీంతో గవర్నర్ కార్యాలయాన్ని పీఎంవో వివరాలు అడిగింది. కాగా, ఈ బిల్లుల ఆమోద ముద్రపై గవర్నర్ న్యాయ నిపుణుల సలహాలను తీసుకుంటున్నారు.
Next Story