- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లు జరిగిన అనంతరం నిర్వహించిన బీజేపీ ఎంపీల సమావేశంలో శాంతి, సామరస్యం, ఐక్యతల గురించి ప్రధాని మోడీ మాట్లాడారు. దేశాభివృద్ధికి శాంతి, సామరస్యత, ఐక్యతలు ముఖ్యమైనవని అన్నారు. పార్టీ నేతలందరూ ఈ విలువలను పాటించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, దేశమంతటా ఇవి పాదుకునేందుకు కృషి చేయాలని సూచించారు. దాదాపు 46 మందిని పొట్టనబెట్టుకున్న ఈశాన్య ఢిల్లీ హింసాత్మక అల్లర్ల నేపథ్యంలో ప్రధాని మోడీ ఈ పిలుపునివ్వడం గమనార్హం.
Tags: PM modi, peace, unity, harmony, bjp mp’s meet
Next Story