- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ దేశ ప్రధాని మోదీ హైదరాబాద్ రాక ఉత్కంఠగా మారింది. హైదరాబాద్ కేంద్రంగా తయారుచేస్తున్న భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పురోగతిని మోదీ పరిశీలనకు వస్తున్నట్టు అధికారిక వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 29న ప్రత్యేక విమానంలో మోదీ హాకీంపేటకు చేరుకోనున్నారు. అయితే, మోదీ ఆకస్మిక టూర్ తెలంగాణలో రాజకీయాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిగ్గా ఎన్నికల సమయంలో మోదీ గ్రేటర్ టూర్, వ్యాక్సిన్ పరిశీలనకు రావడం గమనార్హం.
Next Story