- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ.. అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్లో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో రాష్ట్రాల్లో పెరుగుతున్న పాజిటివ్ కేసులు, వ్యాక్సినేషన్ రిలేటెడ్ సమస్యలపై చర్చించనున్నారు. ఇదే సందర్భంలో కొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్పై చర్చించనున్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్న కారణంగా ఆయా రాష్ట్రాల సీఎంలు లాక్డౌన్ విధించారు.
Next Story