- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, హర్షవర్ధన్ పాల్గొననున్నారు. అయితే ఈ సమావేశంలో ముఖ్యమంత్రుల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఆయా రాష్ట్రాల్లో కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలపై చర్చించనున్నారు. అదేవిధంగా మినహాయింపులు, అన్ లాక్ -3 పై కూడా చర్చించనున్నారు.
Next Story