మోడీ కాన్ఫరెన్స్ కొనసాగుతోంది

by  |
మోడీ కాన్ఫరెన్స్ కొనసాగుతోంది
X

దిశ, వెబ్ డెస్క్: 10 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కాన్ఫరెన్స్ లో ఏపీ, తెలంగాణ, బీహార్, అస్సోం, పంజాబ్, మహారాష్ట్ర, యూపీ, బెంగాల్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కొవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చిస్తున్నారు. అదేవిధంగా ఇతర పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.


Next Story

Most Viewed