- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ విమానాశ్రయం రన్ వే పై జరిగిన ప్రమాదంలో ఏయిర్ ఇండియా విమానం రెండు ముక్కలైన విషయం తెలిసిందే.
ఈ ప్రమాదంలో పైలట్ సహా ఇద్దరు ప్రయాణికులు మృతి చెందగా, 50 మందికి పైగా ప్యాసింజర్స్ తీవ్ర గాయాలపాలయ్యారు. తాజాగా ఈ ప్రమాదంపై కేరళ సీఎం పినరయి విజయన్తో ప్రధాని మోడీ శుక్రవారం రాత్రి ఫొన్ ద్వారా సంభాషించారు. ప్రమాదానికి గల కారణాలు, సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ ఘటనలో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని సీఎం విజయన్కు ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Next Story