- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన ప్రధాని దేశంలో కొవిడ్ నివారణకు తీసుకున్న చర్యలపై వివరించారు. కేవలం 12 రోజుల వ్యవధిలో 23 లక్షల మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మరికొన్నినెలల్లో 30కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోడీ స్పష్టంచేశారు.
Next Story