12 రోజుల్లో 23 లక్షల మందికి వ్యాక్సిన్ : మోడీ

by  |
12 రోజుల్లో 23 లక్షల మందికి వ్యాక్సిన్ : మోడీ
X

దిశ, వెబ్‌డెస్క్ : దావోస్ కేంద్రంగా జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రసంగించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంభాషించిన ప్రధాని దేశంలో కొవిడ్ నివారణకు తీసుకున్న చర్యలపై వివరించారు. కేవలం 12 రోజుల వ్యవధిలో 23 లక్షల మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. మరికొన్నినెలల్లో 30కోట్ల మందికి వ్యాక్సిన్ అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోడీ స్పష్టంచేశారు.

Next Story

Most Viewed